లక్నవరానికి మరో మణిహారం ( kalnavaram )

లక్నవరానికి మరో మణిహారం ( kalnavaram )


పర్యాటకులకు నెలవైన జయశంకర్ భూపాలపల్లి జిల్లా లక్నవరం జలాశయం వద్ద రెండో వేలాడే వంతెన గురువారం ప్రారంభమైంది రూ . 5 కోట్లతో రూపొందించిన దీన్ని తెలంగాణ రాష్ట్రపర్యాటక అభివృద్ధి శాఖ ఎండీ బోయినపల్లి మనోహర్ ప్రారంభించారు . ఆయనవెంట కర్ణాటక రాష్ట్రానికి చెందిన ప్రముఖ ఆర్కిటెక్ట్ , పద్మశ్రీ అవార్డు గ్రహీత గిరీష్ భరద్వాజ్ ఉన్నారు . ఈ కొత్త వారధిపై ఒకేసారి 1000 మంది పర్యాటకులు నడవొచ్చు .

Comments

Popular Posts